జెమినీ టీవీపై కేసు

జెమినీ టీవీపై కేసు

హైదరాబాదు: టీవీ వ్యాఖ్యాత శ్రీముఖి, జెమినీ టీవీ యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లకుంటకు చెందిన వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్య తీసుకున్నారు. జెమినీ టీవీలో ప్రసారమైన జూలకటక కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మ ణులను కించ పరిచి వ్యాఖ్యలు చేశారని శర్మ ఆరోపణ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos