విపణికి లాభాల బోణీ

విపణికి లాభాల బోణీ

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బోణీ కొట్టాయి. బ్యాంకింగ్, లోహ రంగాలు లబ్ధి పొందాయి. తొమ్మిదిన్నర గంటల వేళకు సెన్సెక్స్ 216 పాయింట్లు ఎగిసి 38097 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు ఎగిసి 11292 వద్ద ట్రేడ్ అయ్యాయి. వేదాంతా, టాటా స్టీల్, కోల్ ఇండియా, కోటక్‌ మహీంద్ర, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ బాగా లబ్ధి పొందాయి. ఫలితాల ప్రభావంతో టీసీఎస్ బాగా నష్ట పోయింది. టెక్ మహీంద్రా,భారతి ఇన్ఫ్రాటెల్; ఐవోసీ, భారతి ఎయిర్టెల్, హెచ్సీఎల్టెక్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos