స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళ వారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 36,977కి పెరిగింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగబాకి 10,948 వద్ద ఆగింది. యస్ బ్యాంక్ (5.30%), టెక్ మహీంద్రా (3.97%), బజాజ్ ఫైనాన్స్ (3.41%), భారతి ఎయిర్ టెల్ (3.18%), ఏసియన్ పెయింట్స్ (2.74%)లాభాల్ని పొందాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.52%), టీసీఎస్ (-1.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.31%), టాటా మోటార్స్ (-0.97%), బజాజ్ ఆటో (-0.77%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos