లాభాల్లో విపణులు

లాభాల్లో విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 9:45 గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 180 పాయింట్లు బలపడి 38,218 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 11,285 వద్ద ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ మినహా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఎన్టీపీసీ, రిలయన్స్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం, టైటాన్ షేర్లు లాభాల్లో, వర్గ్రిడ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos