స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9:35 గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 135 పాయిట్లు లాభపడి 38,504 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 48 పాయింట్లు మెరుగై 11,356 పాయింట్ల వద్ద ఉన్నాయి. .టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో, భారతి ఎయిర్టెల్, మారుతి, ఐటీసీ, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos