దూసుకుపోయిన మార్కెట్లు

దూసుకుపోయిన  మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడి 34,208 వద్ద, నిఫ్టీ 211 పాయిం ట్లు పెరిగి 10,092 వద్ద ఆగాయి. బీఎస్ఈ లో బజాజ్ ఫైనాన్స్ (5.46%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.02%), యాక్సిస్ బ్యాంక్ (4. 10%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.96%)బాగా లబ్ధి పొందాయి. ఓఎన్జీసీ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.63%), టీసీఎస్ (-0.52%), భారతి ఎయిర్ టెల్ (-0.48%), మారుతి సుజుకి (-0.29%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos