కోలుకున్న విపణులు

కోలుకున్న విపణులు

ముంబై: కేంద్ర బడ్జెట్ దెబ్బకు శనివారం కుప్పకూలిన మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు లాభపడి 39,872 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,707 వద్ద ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో ఏసియన్ పెయింట్స్ (6.30%), నెస్లే ఇండియా (5.61%) బజాజ్ ఆటో (4.89%), హిందు స్థాన్ యూని లీవర్ (4.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.51%) దండిగా లాభాల్ని గడించాయి. ఐటీసీ (-4.73%), టీసీఎస్ (-2.87%), హీరో మోటో కార్ప్ (-2.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%)బాగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos