లాభాల్లో విపణి

లాభాల్లో విపణి

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధ వారమూ లాభాల్ని గడించాయి. అంతర్జాతీయ సానుకూలతే ఇందుకు కారణం. ట్రేడింగ్ ముగిసే వేళకు సెన్సెక్స్ 125 పాయంట్లు లాభపడి 37,271 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 11,036 వద్ద స్థిర పడింది. యస్ బ్యాంక్ (13.47%), టాటా మోటార్స్ (10.21%), మారుతి సుజుకి (4.18%), టాటా స్టీల్ (3.85%), వేదాంత లిమిటెడ్ (3.44%) లాభాల్ని గడించాయి. ఓఎన్జీసీ (-2.93%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.48%), సన్ ఫార్మా (-1.57%), ఎన్టీపీసీ (-1.35%), టీసీఎస్ (-1.34%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos