ఖైదీలకు పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు

ఖైదీలకు పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు

తిరువనంత పురం : ఖైదీలను పెట్రోల్ బంకుల్లో ఉద్యోగులుగా నియమించాలని రాష్ట్ర కారాగార శాఖ నిర్ణయించింది. తిరువనంత పురం, వియ్యూర్, చీమేని నగరాల్లోని కారాగార శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కలిసి పెట్రోలు పంపుల్ని ప్రారంభించింది. వీటి నిర్వహణకు 45 మంది ఖైదీల్ని ఉద్యోగులుగా నియమించారు. ఖైదీలకు రోజుకు రూ. 220 వంతున జీతాన్ని ఇస్తామని కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ రిషిరాజ్ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos