న్యూఢిల్లీ : లీటరు పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని, రోడ్ సెస్ కింద రూపాయి పెంచుతూ శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గినా లాబాలు రాబట్టుకునేందుకే కేంద్రం ఎక్సైజ్ సుంకం, రోడ్ సెస్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుందని సమాచారం.