నలుగురు ముష్కరులు హతం

జమ్ము : అనంత నాగ్లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు షాల్గుల్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి న పుడు ఉగ్రవాదులు కాల్పులకు దిగటంతో భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి.పర్యవసానంగా అనంతనాగ్ జిల్లాలో అంతర్జాలాన్ని నిషేధించారు. మరో ఇద్దరు, ముగ్గు రు ఉగ్రవాదుల కోసం దళాలు గాలిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos