3 జిల్లాల్లో తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ రెసిస్టెన్స్ ఫోర్స్

3 జిల్లాల్లో తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ రెసిస్టెన్స్ ఫోర్స్

కాబూల్: బఘ్లన్ ప్రావిన్స్లోని దిల్ సలాహ్, పుల్-ఈ-హెసర్, బానో జిల్లాలకు ప్రస్తుతం తాలిబన్ల నుంచి విముక్తి లభించినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులు మెరుపు దాడి చేయడంతో దాదాపు 60 మంది తాలిబన్లు చనిపోయినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు ఇతర జిల్లాలపై కూడా పట్టు సాధించేందుకు ముందుకు కదులు తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల ఫోటోలు, వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos