భారీ పేలుడు-ఐదుగురి మృతి

భారీ పేలుడు-ఐదుగురి మృతి

సింగరేణి : సింగరేణి మంగళ వారం సంభవించిన భారీ పేలుడుకు ఐదుగురు కార్మికులు బలయ్యారు. ఓపెన్ కాస్ట్-1 గనిలోని ఫేజ్-2లో పేలుడుకు ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. సంఘటన స్థలం బీభత్సంగా మారింది. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వారి దేహాలు ఛిద్రం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మరోఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos