అమరులైన ఇద్దరు జవాన్లు

అమరులైన ఇద్దరు జవాన్లు

శ్రీనగర్ :పాంపర్ జిల్లాలో భద్రతా బలగాల వాహనాలపై సోమవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారడు. దీంతో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos