జైలులో కాల్పులు- ముగ్గురు మృతి

జైలులో కాల్పులు- ముగ్గురు మృతి

లఖ్నవు: రగౌలీ జిల్లా జైలులో శుక్రవారం జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు. అధికారి వద్ద ఉన్న రివాల్వర్ను దొంగిలించిన ఒక ఖైదీ మరో ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపాడు. దరిమిలా ఆ ఖైదీపై పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos