చొరబాటుదారు కాల్చివేత

చొరబాటుదారు కాల్చివేత

శ్రీనగర్ : సాంబా సెక్టారు, మంగూచాక్ అవుట్ పోస్టు సమీపంలో గురువారం రాత్రి పాకిస్థాన్ దేశం నుంచి మన దేశంలోకి అక్ర మంగా చొరబడుతున్న వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఇటీవల పాక్ నుంచి కొందరు అక్రమంగా మన దేశంలోకి చొర బడేందుకు యత్నిస్తుండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాక్ చొరబాటుదారు మృతదేహాన్ని జవాన్లు పరీ క్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos