కాల్పుల్లో నలుగురు హతం

కాల్పుల్లో నలుగురు హతం

శ్రీగనర్: షోపియాన్లో శనివారం సంభవించిన ఎదురు కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల వేటకు వెళ్లిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులకు జరిపారు. దీనికి స్పందించిన భద్రతా దళాలు కాల్పులకూ దిగాయి. పర్యవసానంగా తొలుత ముగ్గురు, అనంతరం మరో ముష్కరుడూ హతులయ్యారు. వేట కొనసాగుతోందని సైనికాధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos