ఆధిపత్య ధోరణి, ఆర్థిక వృద్ధికి విఘాతం

ఆధిపత్య ధోరణి, ఆర్థిక వృద్ధికి విఘాతం

న్యూఢిల్లీ: ఇండియాలో నెలకొన్న ఆధిపత్య ధోరణి, ఆర్థిక వృద్ధికి విఘా తంగా మారిందని భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఆధిపత్య మతాలు, కులాల మద్దతు కోసం ప్రయత్నించడం దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని విమర్శించారు. ‘ఆధిపత్యంతో జాతీయ భద్రత మరింత మెరుగు పడుతుందని నేను భావించడం లేదు. వాస్తవానికి అది జాతిని బలహీన పరుస్తుంది. వారికి కావాల్సిన విధానంలో సమగ్రత కావాలని అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు’ అని బ్రౌన్ యూనివర్శిటీలోని వాట్సన్ ఇనిస్టిట్యూట్ లో చేసిన ఓపీ జిందాల్ స్మారకో పన్యాసం లో ఈ వ్యాఖ్య చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos