ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

లఖ్నవూ: కరోనా విజృంభిస్తున్నాఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని బదాయు జిల్లాలో ఆదివారం ఆంక్షలను ఉల్లంఘించి వేల సంఖ్యలో ప్రజలు ఓ మత గురువు అంతిమ యాత్రకు హాజరయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. మత గురువున హజరత్ మహమ్మద్ సలీముల్ కాదరీ ఆదివారం మృతి చెందారు. స్థానిక , సమీప గ్రామాల వాసులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos