బెంగళూరు: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని సేకరిస్తున్న జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘విరాళాలు వసూలు చేయాలనే ఆదేశాలు ఎవరివి? విరాళాలకు సంబంధించిన ప్రశ్నించారు. అవసరమైతే విరాళాల్ని ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.