న్యూ ఢిల్లీ : పెట్రోలు లేకుండా పరుగులు తీసే కార్లు రాబోతు న్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రవాణా మంత్రిత్వ శాఖ పెట్రోలు లేక ఇథనాల్తో కార్లు నడిచే ఇంజన్ల తయారీకి ప్రయత్నిస్తోందని వివరించారు. ఇథనాల్ ను చెరకు పిప్పెతో ఉత్పత్తి చేస్తారు.