పేడ కొనడం లేదని రోడ్​రోకో

పేడ కొనడం లేదని రోడ్​రోకో

ఛత్తీస్గఢ్ : ఇక్కడి రాజ్నంద్గావ్ నుంచి ఆవు పేడ విక్రయ కేంద్రాన్ని తరలించినందుకు వ్యాపారులు శుక్రవారం ఇక్కడ ధర్నా చేపట్టారు. ఆవు పేడను రోడ్డు మీదే పోసి నిరసించారు. ఇది వరకు ఉన్న చోటే విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. కొత్త కేంద్రాలు దూరంలో ఉన్నందున అంత దూరం ప్రయాణించలేమని వ్యాపారులు తెలిపారు. దీని గురించి సంబంధిత అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటా మని సబ్ కలెక్టర్ ముఖేశ్ హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos