క‌ల‌క‌లం రేపిన 4 డ్రోన్లు

క‌ల‌క‌లం రేపిన 4 డ్రోన్లు

శ్రీనగర్: గత అర్థరాత్రి సాంబా జిల్లా, బారి బ్రాహ్మణ ఏరియా వద్ద నాలుగు డ్రోన్లు సంచరించచినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. వాటిలో ఒకటి ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగింది. డ్రోన్లు దూరంగా సంచరించడంతో కాల్పులు జరిపినా ప్రయోజనం ఉండనందున ఆ పని చేయలేదని అధికారులు చెప్పారు. డ్రోన్ల సంచారంపై జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి డ్రోన్లు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos