అమరావతి : పరిపాలన రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోయినందుకు శాసనమండలి సభ్యత్వ పదవికి తెదేపా సభ్యుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పం పారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. మంగళవారం ఎగువ సభ సమావేశాలకూ హాజరు కాలే దు.