హైకోర్టును ఆశ్రయించిన దిశరవి

హైకోర్టును ఆశ్రయించిన దిశరవి

న్యూఢిల్లీ : ఇటీవలే దేశదోహ్రం కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త దిశరవి గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేట్గా చేసిన ఛాటింగ్, దర్యాప్తు విషయాలు మీడియాతో సహా ఏ మూడో వ్యక్తికీ లీక్ కాకుండా చూడాలని కోరారు. రైతు ఉద్యమం సందర్భంగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో టూల్కిట్ను షేర్ చేశారు. దానిని దిశ రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్ కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ దిశ రవిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos