భారత్‌-చైనా మధ్య చర్చలు

భారత్‌-చైనా మధ్య చర్చలు

న్యూ ఢిల్లీ : భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాల మేజర్ జనరల్స్ గురువారం చర్చల్ని ఆరంభించారు. గాల్వన్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు వివాదాస్పద ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండేలా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దు దేశాల నడుమ యుద్ధం సంభవిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణుల హెచ్చరించటంతో చర్చలకు తెర తీసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos