వెంకన్న కిరీటం చోరీ

వెంకన్న కిరీటం చోరీ

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కోశాగారంలో ఐదు కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. వీటి విలువను చోరీకి బాధ్యులుగా భావించిన ఏఈవో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతి నెల రూ.30 వేలు వసూలు చేయనున్నారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పు చేసినందుకు చట్ట ప్రకారం ఎందుకు చర్యల్ని తీసుకోక పోవటం చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos