అమర వీరులకు రూ.కోటి అందించిన పవన్‌

అమర వీరులకు  రూ.కోటి అందించిన  పవన్‌

న్యూ ఢిల్లీ:తెలుగు నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం సైనిక దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాల సంక్షే మా నికి రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేంద కుమార్కు అందజేశారు.సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షే మానికి గతంలోనే పవన్ ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వ నున్నట్లు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos