ఆర్టీసీ సిబ్బంది సమ్మెను నివారించాలి

ఆర్టీసీ సిబ్బంది సమ్మెను నివారించాలి

అమరావతి: ఆర్టీసీ సిబ్బంది సమ్మెను నివారించాలని ముఖ్యమంత్రి జగన్కు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ సమితి కార్యదర్శి రామకృష్ణ శనివారం లేఖ రాశారు. సంస్త నష్టాల్లో ఉందనే సాకుతో సిబ్బందిపై వేటు వేయటం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రూ. 6,263 కోట్ల అప్పును ప్రభుత్వమే భరించాలని విన్నవించారు. ఆర్టీసీకి బడ్జెట్లో రూ.3,700 కోట్లు కేటాయించాలని కోరారు. పాలకమండలిలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలని మనవి చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos