భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?

న్యూ ఢిల్లీ: ‘చైనా దాడికి వ్యతిరేకంగా అందరం ఏకమై నిలబడతాం. అయితే, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?’ అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించి ట్వీట్ చేశారు. ‘ఘర్షణ జరిగినా ప్రధాని మోదీపై చైనా ఎందుకు ప్రశంసలు కురిపి స్తోంది?’అని ప్రశ్నించారు. గాల్వన్లో రెండు దేశాల మధ్య ఘర్షణలు నెలకొంటున్న వేళ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గత కొన్ని రోజులుగా నిలదీస్తున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos