నవంబ‌రు నుంచి చిన్నారుల‌కు టీకాలు

నవంబ‌రు నుంచి చిన్నారుల‌కు టీకాలు

న్యూఢిల్లీ: వచ్చే నవంబరు నుంచి రెండేళ్లు పైబడినవారికీ టీకాలు వేయ నున్నారు. కరోనా మూడో దాడి చిన్నారులను అధికంగా ప్రభావితం చేయనుందని నిపుణులు హెచ్చరించటం దీనికి కారణం. పిల్లలపై ఆరంభించిన కొవ్యాక్సిన్ ప్రయోగాలు వచ్చే అక్టోబరుకు ముగియనుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్ కె అరోరా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos