చాప కింద నీరులా కరోనా

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతోంది. బుధవారం 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. మంగళవారం కేసులతో పోల్చుకుంటే 35.6 శాతం ఎక్కువ. 460 మంది బలయ్యారు. ముందు రోజెజు కంటే ధికం. ఒక్క కేరళలోనే రెండొంతులకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో . మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. 4,39,020 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో 33,964 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది.
ప్రస్తుతం 3,78,181 యాక్టివ్ కేసులున్నాయి. క్రియా శీలక రేటు 1.15 శాతంగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos