లారీని ఢీకొన్న కారు-ఐదుగురు మృతి

లారీని ఢీకొన్న కారు-ఐదుగురు మృతి

చిలుకలూరి పేట: తిరుపతి నుంచి పాలకొల్లు వెళ్తున్న కారు చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో నిలిచి ఉన్న లారీని సోమవారం ఉదయం బలంగా ఢీ కొనటంతో కారులోని ప్రయాణికుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్ని పాలకొల్లుకు చెందిన వెంకటేశ్వరరావు, సూర్యభవానీ, సోనాక్షీ, గీతేశ్వర్, ఆనందకుమార్గా గుర్తించారు. వీరిలో ఇద్దరు పిల్లలు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos