బంకర్లను ధ్వంసం చేసే బాంబుల కొనుగోలు

బంకర్లను ధ్వంసం చేసే  బాంబుల కొనుగోలు

న్యూఢిల్లీ:అత్యంత బలమైన బంకర్లు, శత్రువుల నిర్మాణాలను ధ్వంసం చేసే అత్యాధునిక ‘స్పైస్-2000’ బాంబులను భారతీయ వాయుసేన కొననుంది. పాకిస్థాన్ బాలాకోట్ జరిపిన దాడుల్లో స్పైస్-2000 బాంబులనే వాడారు. వీటింకంటే మరింత మెరుగైన సాంకేతికత కలిగిన బాంబులను ఇప్పుడు కొనదలచారు. రూ. 300 కోట్ల వరకు అత్యవసరంగా దేన్నైనా కొనే అధికారాలను కేంద్రం త్రివిధ దళాలకు ఇచ్చింది. స్పైస్-2000 బాంబులు ఇజ్రాయెల్ కు చెందినవి. వీటి శ్రేణి 60 కి.మీలు. ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజ్ టెక్నాలజీ కలిగిన ఈ బాంబులు ఆయుధ కంప్యూటర్ దాఖలు చేసి స్టోర్ చేసిన డేటా ఆధారంగా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos