ఇద్దరికీ తూటా గాయాలు

ఇద్దరికీ తూటా గాయాలు

న్యూ ఢిల్లీ: ఇక్కడి జామియా మిలియా ఇస్లామియా విశ్వ విద్యా లయంలో ఆదివారం జరిగిన ఆందోళనల్లో ఇద్దరికి తూటా గాయాలు తగిలియాని సఫ్దార్ జంగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. అయితే ఇద్దరికీ ప్రాణా పాయం లేదన్నారు. ‘నిరసన కారులపై మేము కాల్పులు జరపలేదు. వారికి తగిలినవి తుంటల గాయాలు. భాష్పవాయు గో ళా ల వల్లా కొందరు గాయపడ్డార’ ని పోలీసులు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos