మద్యం తాగిన డ్రైవర్‌కు చెరసాల శిక్ష

మద్యం తాగిన డ్రైవర్‌కు చెరసాల శిక్ష

విజయవాడ: మద్యం తాగి బస్సు నడిపిన నేరానికి పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ బుజ్జికి నందిగామ న్యాయస్థానం గురువారం పది రోజుల చెరసాల శిక్ష విధించింది. అతని లైసెన్స్ కూడా రద్దు చేసింది. బుధవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బుజ్జి తాగి పట్టుబడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మద్యం తాగి నడిపిన డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos