కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు

కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కింద శుక్రవారం మళ్లీ ఆంక్షల్ని విధించారు. ప్రార్థనల వల్ల ఇది అనివార్యమైందని అధికారులు తెలిపారు. గత 26 రోజులుగా కశ్మీర్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజా రవాణా, మార్కెట్లు మూత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చర వాణలు ఆంక్షల్ని సడ లిం చినా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కారణంగా ఆగస్టు 5 నుంచి కశ్మీర్లో ఆంక్షలు అమలవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos