కడప: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని ముగ్గురాళ్ల గనిలో ముగ్గురాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ పేల్చినపుడు ప్రమాదవశాత్తు ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు ఆరంభించారు.