మామిళ్లపల్లె శివారులో పేలుడు.. ఐదుగురు మృతి

మామిళ్లపల్లె శివారులో పేలుడు.. ఐదుగురు మృతి

కడప: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని ముగ్గురాళ్ల గనిలో ముగ్గురాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ పేల్చినపుడు ప్రమాదవశాత్తు ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు ఆరంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos