మోదీకి ఓటేయకుంటే ఉద్యోగాలు వదిలేయండి

మోదీకి ఓటేయకుంటే ఉద్యోగాలు వదిలేయండి

జైపూర్: ప్రధాని మోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు. ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్ కార్యక్రమంలో ఆమె హెచ్చరించారు. ‘మోదీకి ఓటేయని ప్రభుత్వ ఉద్యోగులు కొలువులను వదిలేయండి. సూరజ్ఘర్లోని సర్కారీ కార్యాలయాల్లో కూర్చు నే అర్హత వారికి లేనేలేదంటూ ఆమె బెదిరింపులకు దిగారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్న బీజేపీ వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos