అయ్యకు బువ్వ పెట్టని భువనేశ్వరి

అయ్యకు బువ్వ పెట్టని భువనేశ్వరి

అమరావతి: రాజధాని పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి విరాళంగా తన బంగారు గాజుల్ని ఇచ్చిన తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైకాపా శాసనసభ్యులు రోజా శుక్రవారం ఇక్కడ ఎద్దేవా చేసారు.‘ చివరి రోజుల్లో తన తం డ్రి ఎన్టీ ఆర్ కే అన్నం పెట్టని భువనేశ్వరి, తన గాజులు తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట’ అని ఎగతాళి చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos