బీచ్ రోడ్డు విగ్రహాల తొలగింపు

బీచ్ రోడ్డు విగ్రహాల తొలగింపు

విశాఖటప్నం:ఇక్కడి బీచ్ రోడ్డులో అనుమతి లేకుండా స్థాపించిన విగ్రహాల్ని సోమవారం అర్థరాత్రి జీవీఎంసీ జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. నటులు హరికృష్ణ,అక్కినేని నాగేశ్వర రావు, దర్శకుడు, నటుడు దాసరి నారాయణరావు విగ్రహాల్ని తొలగించినందుకు మంగళవారం ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బీచ్‌ రోడ్డులో విగ్రహాల స్థాపనను నిషేధించారు. స్థానిక ప్రముఖుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్థాపించిన ఈ విగ్రహాల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos