పన్ను మినహాయింపు ప్రసక్తే లేదు

పన్ను మినహాయింపు ప్రసక్తే లేదు

న్యూదిల్లీ : భారత్లో ఐసీసీ నిర్వహించే టోర్నీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ఐసీసీ విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించడం లేదు. 2021లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2023లో ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు కావాలని ఐసీసీ కోరుతున్న సంగతి తెలిసిందే. ఒక వేళ పన్ను మినహాయింపునకు ప్రభుత్వం సమ్మతించకపోతే, బీసీసీఐ ఆ మొత్తాన్ని భరించాలని ఐసీసీ కోరుతోంది. అయితే ఇదే మాత్రం సాధ్యం కాదని, అవసరమైతే టోర్నీలను మరో దేశంలో నిర్వహించుకోవచ్చని బీసీసీఐ తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos