పాక్‌ దళం కాల్చివేత

పాక్‌ దళం కాల్చివేత

శ్రీనగర్: భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ పదాతి దళం కమాండర్లు, ఉగ్రవాదుల సంయుక్త బృందం- బ్యాట్ ను భారత పదాతి దళం గత 12-13ల మధ్య కాల్చి చంపాయి. సంబంధిత వీడియోను పదాతి దళం బుధవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. భారత్ లోకి ప్రవేశింయిర బ్యాట్ సభ్యులు మన పదాతి దళం జవాన్ల తలలు నరికి తీసుకె ళ్లేందుకు వ్యూహాన్ని రచించాయి. దీనికి భారత్ దీటుగా బదులు ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos