విపణిలోకి కొత్త బలెనో

విపణిలోకి కొత్త బలెనో

న్యూఢిల్లీ : మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) సోమవారం స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో బిఎస్ -6 ఇంజనతో కొత్త బాలెనో కారును విడుదల చేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) 6 నిబంధనలకు అనుగుణంగా రూపొందిచింది. ధర రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల్లో విక్రయించనున్నారు. 2015లో విడుదలయినప్పటి నుంచి 5.5 లక్షల కార్లు విక్రయించమని మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి తెలిపారు. నిరుడు రెండు లక్షల కార్లు అమ్మామమన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ దీర్ఘకాలం మనుగడ సాగిస్తుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos