‘లింగం పై తేలు’ కేసులో థరూర్‌కు బెయిల్‌

‘లింగం పై తేలు’ కేసులో థరూర్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని శివ లింగంపై కూర్చున్న తేలుతో పోల్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యుడు శశి థరూర్‌‌కి ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించారు. మోదీకి వ్యతిరేకంగా శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ భాజపా నేత రాజీవ్ బబ్బార్ నేరపూరిత పరువు నష్టం కేసు దాఖలు చేసారు. దీని విచారణకు శుక్రవారం శశి థరూర్ హాజరై బెయిల్ మంజూరుకు విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos