బాబా మందులు అమ్మితే అంతే

బాబా మందులు అమ్మితే అంతే

ముంబై : బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మహారాష్ట్ర లో కరొనిల్, శ్వాసరి కోవిడ్-19ను నయం చేస్తాయని ప్రచారం చేసినా, వాటిని అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ హెచ్చరించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఆయుర్వేద మందులు -కరొనిల్, శ్వాసరి కోవిడ్-19ను నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వాటి గురించి మహారాష్ట్రలో ప్రచారం చేసినా, వాటిని అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మందులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేయాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos