పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్‌

పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ సర్కార్‌

గువహటి : పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం బీజీపే సర్కారు పెట్రోలుపై లీటరుకు రూ. 5 తగ్గించి వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos