మునిగిన మార్కెట్లు

మునిగిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం బాగా నష్ట పోయాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 40,723 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు నష్ట పోయి 11,962 వద్ద ఆగాయి. ఎస్బీఐ, ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోయాయి. దాదాపు రెండు శాతం మేరకు సూచీలు పతనం అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos