ఆర్మీ క్యాంప్​ ఎదుట గ్రనేడ్ పేలుడు

ఆర్మీ క్యాంప్​ ఎదుట గ్రనేడ్ పేలుడు

పఠాన్కోట్ : ధీరాపుల్ లోని ఆర్మీ ఆఫీస్ వద్ద ఉన్నత్రివేణి గేట్ పక్కన సోమవారం తెల్లవారు జామున ద్వి చక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు గ్రనేడ్ను విసిరి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. పోలీసులు ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన గ్రనేడ్ పదార్థాలను సేకరించారు. సీసీటీవీ ఫూటేజ్ను పరిశీలించారు. ఇక్కడి అన్ని పోలీస్ చెక్ పోస్ట్లను అప్రమత్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos