ఆయుధాలు పట్టివేత

ఆయుధాలు పట్టివేత

శ్రీనగర్ : బారాముల్లా జిల్లా, రామ్పుర్ సెక్టర్ వద్ద సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి సైన్యం భారీ స్థాయిలో తుపాకులను స్వాధీనం చేసుకుంది. సరిహద్దుకు దగ్గరల్లోని గ్రామాల వారు పాకిస్థాన్ సైన్యం సహాయంతో భారత భూభాగంలోకి చొరబడి యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి, పరికరాలను రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు.అక్కడి నుంచి వాటిని జమ్ము-కశ్మీర్లోని వేర్పాటు వాదులు వీలు వెంబడి తీసుళుతున్నట్లు వివరించారు. దీంతో ఎల్ఓసీ వెంబడి పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos